Saturday, May 11, 2024

దేశంలో ఎక్కడా లేని విధంగా వి-హబ్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

V hub created for woman by KTR

హైదరాబాద్: మహిళా సాధికారితకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా సునీతా లకా్ష్మరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్, సభ్యులకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలతో శిశుమరణాల రేటు గణనీయంగా తగ్గిందన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా వి-హబ్ ఏర్పాటు చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News