Tuesday, May 7, 2024

రెండు వికెట్లు కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 35.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 86 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా ఆస్ట్రేలియా 252 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోహిత్ శర్మ 26 పరుగులు చేసి హజిల్‌వుడ్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శుభమన్ గిల్ 50 పరుగులు చేసి కమ్నీస్ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి వికెట్ పై ఇద్దరు కలిసి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వరా పూజారా(03), అజింక్య రహానే(01)లు ఉన్నారు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 338

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News