Friday, April 26, 2024

వరంగల్ లో 120 నాటు కోళ్లు మృతి… బర్డ్ ఫ్లూనేనా?

- Advertisement -
- Advertisement -

 

వరంగల్: 120 నాటు కోళ్లు మృతి చెందడంతో బర్డ్ ఫ్లూనేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న సంఘటన వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరులో జరిగింది. సారయ్య అనే వ్యక్తికి నాటు కోళ్ల ఫౌల్ట్రీ ఉంది. రెండు రోజుల వ్యవధిలో 120 కోళ్లు చనిపోవడంతో లక్ష రూపాయల నష్టం వచ్చింది సారయ్య తెలిపారు. కోళ్లు చనిపోవడంతో స్థానిక పశువైధ్యాధికారి మాలతి సమాచారం ఇచ్చారు. కోళ్ల నుంచి నమూనాలను తీసుకొని ప్రాంతీయ వైద్య శాల, హైదరాబాద్‌కు పంపించింది. ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఓడిశా రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ సోకడంతో వేలాది పక్షలు మృతి చెందాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News