Tuesday, May 7, 2024

ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు: వెన్నవరం భూపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన మహత్తర గొప్ప ఘట్టమే ఈ దసరా పండుగ అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  దుర్గ దేవి ఆశీర్వాదం వలన ఈ సంవత్సరం కరోన వైరస్ పూర్తిగా నాశనం అయ్యి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ప్రార్ధించారు. కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా దసరా పండుగను జరుపుకోవాలని భూపాల్ రెడ్డి గారు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News