Monday, May 6, 2024

పెన్షన్ డబ్బులతో ఉడాయించిన వాలంటీర్

- Advertisement -
- Advertisement -

Volunteer escape with pension money in AP

అమరావతి:  ఎపిలో నిన్న నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయింది. కాగా, అనంతరపురం జిల్లాలో ఓ వాలంటీర్ పెన్షన్ డబ్బులతో పరారయ్యాడు. కొత్త చెరువు మండలం బైరాపురం పంచాయతీకి చెందిన 1వ క్లస్టర్ వాలంటీర్ మధుసూదన్ రెడ్డి 43 మంది లబ్ధిదారులకు ఇవ్వాల్సిన రూ.1.05లక్షల పెన్షన్ డబ్బులను అధికారులనుంచి తీసుకున్నాడు. నిన్న లబ్ధిరారులకు పెన్షన్లు పంచకపోవడంతో బాధితుల ఫిర్యాదుతో వాలంటీర్ పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో మధుసూదన్‌రావు డబ్బులు తీసుకుని పరారైనట్టు ఈవోఆర్డీ నటరాజ్ ధ్రువీకరించినట్టు తెలిపారు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Volunteer escape with pension money in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News