Friday, April 26, 2024

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం..

- Advertisement -
- Advertisement -

కర్నూల్: జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 1,26,462 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 4,9,12 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు కాగా, ప్రస్తుతం 862.90అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా,  ప్రస్తుత నీటి నిల్వ 114.9952 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది.

Water inflow Continues to Srisailam Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News