Sunday, April 28, 2024

కరోనా సంక్షోభ సమయంలో సంక్షేమ పథకాలు ఆపలేదు: సబితా

- Advertisement -
- Advertisement -

Welfare schemes did not stop during the corona crisis

రంగారెడ్డి: కరోనా సంక్షోభ సమయంలో సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలు ఆపలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జల్ మున్సిపాలిటీ పరిధిలోని ఫింక్ ప్యాలెస్ లో 201 మంది లద్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సబితా మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ కిట్ తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పసవాలు పెరిగాయన్నారు. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి రూ.210 కోట్ల నిధులు విడుదల చేశామని,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News