Tuesday, May 21, 2024

నిజామాబాద్ లో పోలీసుల తనిఖీలు..మహిళ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్:న్యూహౌసింగ్ బోర్డులో ఇవాళ ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఓ మహిళ ఇంట్లో దాచిన 95 జిలిటెన్ స్టిక్స్, 10 డిటోనేటర్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుగుణ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై  పోలీసులు విచారణ చేయగా ప్రసాద్ గౌడ్ అనే అతను సుగుణకు జిలిటున్ స్టిక్స్, డిటోనేటర్ లను ఇచ్చినట్లు తెలిపింది.

ప్రసాద్ గౌడ్ ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపై హత్యాయత్నం కుట్రలో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితులపై 307 సెక్షన్ తో పాటు ఎక్స్ ప్లోజివ్ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News