Sunday, April 28, 2024

ఆమనగల్ మండల పరిధిలో మహిళ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Woman brutally murdered in Amangal mandal

రంగారెడ్డి : ఆమనగల్లు మండ‌లం మల్లేపల్లి శివారులో ఓ మహిళను క‌త్తుల‌తో పొడిచి చంపిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు మ‌హిళ మృత‌దేహాన్ని గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించి ఆధారాలు సేక‌రించారు. అయితే మ‌హిళపై లైంగిక‌దాడి చేసి హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలిని మాడ్గుల మండ‌లం చంద్రానిప‌ల్లికి చెందిన పోచ‌మ్మ‌(39)గా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News