Wednesday, May 15, 2024

ఘట్కేసర్ లో రోడ్డు ప్రమాదం: భార్య మృతి, భర్త పరిస్థితి విషమం..

- Advertisement -
- Advertisement -

Three members of same family were killed in Road accident

హైదరాబాద్: ఘట్కేసర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో నిఖిల్ రెడ్డి అనే ఇంజినీరింగ్ విద్యార్థి కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. మత్తులో వేగంగా కారు నడిపిన నిఖిల్ రెడ్డి, బైక్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న దంపతుల్లో భార్య అక్కడికక్కడే మృతి చెందింది, భర్త హనుమాన్ దాస్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించని నిఖిల్ రెడ్డిన స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై మర్డర్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Woman Killed in Road Accident in Ghatkesar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News