Sunday, May 5, 2024

రాజేంద్ర ప్రసాద్ ‘సేనాపతి’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ఓటిటి చిత్రం ‘సేనాపతి’. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మిస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ మూవీని ప‌వ‌న్ సాధినేని తెరకెక్కించాడు. ఈ నెల 31 నుండి ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Senapathi movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News