Friday, May 10, 2024

WTC ఫైనల్: రెండో విన్నింగ్స్ లో భారత్ 170/10.. కివీస్ లక్ష్యం 139

- Advertisement -
- Advertisement -

సౌథాంప్టన్: ఐసిసి టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 170 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్ మెన్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. రిషబ్ పంత్(41), రోహిత్ శర్మ(30)లు మాత్రమే పర్వాలేదనిపించారు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత్, న్యూజిలాండ్ జట్టుకు కేవలం 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్ధేశించింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 4 వికెట్లతో చెలరేగాడు. బౌల్ట్ మూడు వికెట్లు, జేమిసన్ రెండు వికెట్లు, వాగ్నర్ ఒక వికెట్ తీశారు.

WTC Final: India 170 all out in 2nd Innings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News