Friday, April 26, 2024

ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బోల్తా.. 10మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద ప్రైవేటు ట్రావెల్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్తున్న సమయంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణిలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానాకి చేరుకొని క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

10 injured as private travels bus turns turtle in Suryapet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News