Friday, April 26, 2024

ఆక్సిజన్ అందక 11 మంది రోగులు మృతి

- Advertisement -
- Advertisement -

11 patients died of oxygen deprivation in tamil nadu

చెన్నై: ప్రాణవాయువు అందక ఆసుపత్రుల్లో మరణమృదంగం మోగుతోంది. తమిళనాడు చెంగల్ పట్టు ప్రభుత్వాసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతిచెందారు. ఐదు గంటల ముందే ఆక్సిజన్ లేదని బాధితులు చెప్పిన వైద్యులు పట్టించుకోలే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికీ ఆక్సిజన్ అందలేదు. ఉదయం నుంచి ఆక్సిజన్ ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయింది. ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో మరికొంతమంది కరోనా పేషంట్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బాధితులు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆక్సిజన్ తెప్పించేందుకు ప్రయత్నాలు చెస్తున్నామని అధికారులు తెలిపారు.

11 patients died of oxygen deprivation in tamil nadu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News