Friday, April 26, 2024

దేశంలో మరో 1,150 కరోనా కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

1150 new covid cases reported in india

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా శనివారం 1,150 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,30,34,217కి పెరిగింది. కాగా..కరోనా వైరస్ నుంచి తాజాగా 127 మంది కోలుకోవడంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,365కి తగ్గింది. గడచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా మరో 83మంది మరణించడంతో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 5,21,656కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 185.55 కోట్ల డోసుల కరోనా వ్యాక్సినేషన్ జరిగినట్లు కేంద్రం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News