Saturday, April 27, 2024

చైనా హైవే టన్నెల్ నీటిలో చిక్కుకుని 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

13 Workers Killed In Flooded Highway Tunnel In China

బీజింగ్ : చైనా గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ లోని హైవే టన్నెల్‌లో వరద నీటిలో చిక్కుకుని 13 మంది కార్మికులు మృతి చెందారు. మొత్తం 14 మంది కార్మికులు చిక్కుకున్నారు. గత నాలుగు రోజులుగా చైనా లోని వివిధ ప్రాంతాల్లో కుంభవృష్టితో జలమయమయ్యాయి. దాదాపు 2400 మంది సహాయ సిబ్బంది, 200 వాహనాలతో అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈ సొరంగం ఇరుకుగా ఉండడం, నీటితో నిండి ఉండడం, భౌగోళిక పరిస్థితులు వల్ల సహాయ కార్యక్రమాలు కష్టమౌతున్నాయి.

13 Workers Killed In Flooded Highway Tunnel In China

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News