Friday, April 26, 2024

పెద్దపల్లిలో ప్రమాదం: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ..

- Advertisement -
- Advertisement -

16 Injured after Lorry hit RTC Bus in Peddapalli

పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం సుల్తానాబాద్ బస్టాండ్ నుంచి మంథని డిపోకు చెందిన ఆర్టీసి బస్సు రాజీవ్ రహదారికిపైకి వెళ్తున్న సమయంలో అతి వేగంగా వచ్చిన ఓ ఇసుక లారీ బస్సును ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 16మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు.l

16 Injured after Lorry hit RTC Bus in Peddapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News