Monday, May 6, 2024

ఎపిలో కొత్తగా 161 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

161 New Covid-19 Cases Reported in Andhra Pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 36,091 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 161 మందికి కొత్తగా కోవిడ్ సోకింది. అదే సమయంలో 251 మంది కోలుకున్నారు. ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,985కి చేరాయి. ఎపిలో ప్రస్తుతం 1,896 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 8,76,949 లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 7,140 మంది బాధితులు కరోనాతో మృతి చెందినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 1,25,76,272 మంది బాధితుల శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు.

161 New Covid-19 Cases Reported in Andhra Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News