- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్రంలో గత 24గంటల్లో 33,506 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 162 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,67,887కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో ఒకరు మృతి చెందారు.దీంతో మృతుల సంఖ్య 3,930కి చేరింది. కరోనా నుంచి తాజాగా 214 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,235 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- Advertisement -