Saturday, April 27, 2024

దేశంలో కొత్తగా 1,675 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1675 new covid cases reported in india

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1675 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 31 మందిని కరోనా కబలించింది. అదే సమయంలో 1635 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 14,841 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 192.52 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News