Tuesday, May 7, 2024

రాష్ట్రంలో మరో 176 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

176 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 176 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మహమ్మారి బారినపడి ఒకరు మృతి చెందారు. అదే సమయంలో 163 కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 2,98,807కి చేరింది. 1,634 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కరోనా నుంచి 2,95,222 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 1,951 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోంఐసోలేషన్ లో 859 మంది చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

176 New Covid-19 Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News