Friday, April 26, 2024

దంపతులను ఢీకొట్టిన కారు: బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

boy was killed in a car crash jagtial

వెల్గ‌టూరు: జ‌గిత్యాల జిల్లాలోని వెల్గ‌టూరు మండ‌లం రాజారాంప‌ల్లి వ‌ద్ద ఆదివారం రోడ్డు ప్ర‌మాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ఇద్దరు పిల్లలు, దంపతులను కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాల‌య్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స‌మీప దవాఖానకు త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాద స్థ‌లాన్ని ప‌రిశీలించి విచార‌ణ చేప‌ట్టారు. స్థానికుల  సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News