Sunday, May 5, 2024

విషాద ఘటన.. కృష్ణా నదిలోకి వెళ్లి ఇద్దరు యువకులు మృతి

- Advertisement -
- Advertisement -

2 boys drown to death in Krishna River

అమరావతి: కృష్ణా జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తోటవల్లూరు కృష్ణా నదిలో సోమవారం ముగ్గురు యువకులు కార్తీక స్నానాల చేసేందుకు నదిలోకి దిగి గల్లంతయ్యారు. దీంతో యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. ఇద్దరు యువకుల మృతదేహాలు లభించాయి. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ముగ్గు యువకులు ఒకే గ్రామానికి చెందిన నరేంద్ర, నాగరాజు, పవన్ లుగా గుర్తించారు.

2 boys drown to death in Krishna River

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News