Monday, April 29, 2024

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

8 Injured in Road Accident in Anantapur

అనంతపురం:జిల్లాలోని చిలమత్తూరు మండంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం మండలంలోని కోడూరుతోపు దగ్గర హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 8మందికి తీవ్రంగా గాయలయ్యాయి. సమాచారం అందుకున్నపోలీసులు వెంటన సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడినవారిని చికిత్స కోసం హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

8 Injured in Road Accident in Anantapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News