Friday, April 26, 2024

ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

RTC Bus and Lorry crash in Suryapet

మెదక్‌: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్‌ మండలంలోని పెద్దచింతకుంటలో ఓ ఆటో బైకును ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

2 died in Road Accident in Medak

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News