Friday, April 26, 2024

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. గురువారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో కెన్యా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి తనిఖీ చేయగా అతని నుంచి 2 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

2 Kg Gold Seized at Delhi Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News