Friday, April 26, 2024

సంగారెడ్డిలో దారుణం: ఇద్ద‌రు పిల్ల‌లను చంపి.. చెరువులో దూకిన తల్లి..

- Advertisement -
- Advertisement -

A Man Kills his daughter's lover brother and friend

సంగారెడ్డి: జిల్లాలోని శాంతినగర్ లో దారుణ సంఘటనల చోటుచేసుకుంది. ఓ త‌ల్లి త‌న కుమారులిద్ద‌రిని ఉరేసి చంపింది. అనంతరం మహబూబ్ సాగర్ చెరువులో దూకి తల్లి జోత్స్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్ర‌స్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్న జోత్స్న ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుంది. ఇక, మృతి చెందిన ఇద్దరు పిల్లల దేవాన్ష్‌(6), రుద్రాంష్‌(4) మృత‌దేహాల‌ను పోస్ట్ మార్టం కోసం జిల్లా ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆర్తిక ఇబ్బందులతోనే ఈ అఘాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

2 kids killed and mother attempt suicide in Sangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News