Friday, April 26, 2024

కారును ఢీకొట్టింన ఇసుక లారీ.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

3 Killed in Road Accident in Kadapa

ములుగు: జిల్లాలోని ఏటూరునాగారం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున మండల సమీపంలోని హైవేపై వేగంగా దూసుకొచ్చిన ఓ ఇసుక లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

2 Killed in Road Accident in Mulugu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News