Friday, April 26, 2024

ఎపిలో కొత్తగా 20,065 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

20065 New Covid-19 Cases Reported in AP

అవరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో 20,065 మందికి కరోనా వైరస్ సోకింది. మరో 96 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,65,439కి చేరింది. ఆంధ్రలో ఇప్పటివరకు మొత్తం 8,615 మంది కోవిడ్-19తో మరణించారు. గత 24గంటల వ్యవధిలో 1,01,571 పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. విశాఖలో 2,525, తూ.గో.లో2,370, చిత్తూరులో 2,269 పాజిటివ్ కేసులు నమోదు కాగా.  ప.గో జిల్లాలో 14, విశాఖ జిల్లాలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

20065 New Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News