Friday, April 26, 2024

తెలంగాణలో 2157 కరోనా పాజిటివ్ కేసులు…

- Advertisement -
- Advertisement -

2157 corona positive cases in Telangana

 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. గత 24 గంటల్లో 2157 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఎనిమిది మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 3.34 లక్షలకు చేరుకోగా 1780 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 3.07 లక్షల మంది కోలుకోగా ప్రస్తుతం 25 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 1.12 కోట్ల మంది కరోనా టెస్టులు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షల మందికి తొలి డోస్ ఇవ్వగా రెండో డోస్ 3.12 లక్షల మందికి ఇచ్చామని వైద్యా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News