Sunday, April 28, 2024

దేశంలో కొత్తగా 3545 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India Reports 3205 new corona cases

ఢిల్లీ: దేశంలో రోజు రోజు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3545 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 27 మంది మృతి చెందారు. కరోనా కేసుల సంఖ్య 4.30 కోట్లకు చేరుకోగా 5.24 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ నుంచి 4.25 కోట్ల మంది కోలుకోగా 19,688 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 189. 81 కోట్ల డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News