Monday, April 29, 2024

అసోంలో భూ ప్రకంపనలు..

- Advertisement -
- Advertisement -

 4.1 Magnitude of Earthquake hit Assam

గౌహతి: అసోంలో రాష్ట్రంలో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని కమ్రప్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం 1.12 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.1గా నమోదైందని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మోల‌జీ వెల్లడించింది. కమ్రప్ జిల్లాకు పశ్చిమాన 41 కిలోమీటర్ల దూరంలో భూకేంద్రం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

Earthquake of Magnitude 4.1 hit Assam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News