Wednesday, May 8, 2024

ఎపిలో కొత్తగా 5,674 మందికి కోవిడ్

- Advertisement -
- Advertisement -

5674 new covid-19 cases reported in AP

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,03,935 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,674 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 45 మందిని కరోనా కబలించింది. ఎపిలో కరోనా నుంచి మరో 8,014 మంది బాధితులు కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 65,244 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,44,917కి పెరిగింది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 12,269 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

5674 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News