Friday, May 3, 2024

63 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

సౌథాంప్టన్: ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌(24) రెండో వికెట్ గా వెనుదిరిగాడు. మొదట జట్టు స్కోరు 62 పరుగుల వద్ద రోహిత్.. అనంతరం 63 పరుగుల వద్ద గిల్ ఔట్ కావడంతో ఒక పరుగు వ్యవధిలోనే భారత్ ఓపెనర్లను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 28 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ విరాట్‌ కోహ్లీ(6), పుజారా(0) క్రీజులో ఉన్నారు.

WTC Final:India lost 2 wickets against NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News