Tuesday, May 7, 2024

దేశంలో కొత్తగా 58,097 కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

AP Reports 135 new corona cases in 24 hrs

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 58,097 పాజిటివ్ కేసులు నమోదుకాగా 534 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 2,14,004 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కేసుల సంఖ్య 3.5 కోట్లకు చేరుకోగా 4,82,551 మంది చనిపోయారు. ప్రస్తుతం కరోనా నుంచి 3.43 కోట్ల మంది కోలుకున్నారు. 147.72 కోట్ల డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2135కు చేరుకుంది. ఒక్క మహారాష్ట్రలోని 653 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News