Tuesday, April 30, 2024

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు లైన్ లో నిల్చొని వెళ్తున్నారు. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 56,228 మంది భక్తులు దర్శించుకోగా 18,886 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారం హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News