Tuesday, May 7, 2024

ఎపిలో కొత్తగా 94 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

94 New Covid-19 Cases Reported in Andhra Pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 31,696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 94 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందారు. అదే సమయంలో మరో 232 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు ఎపిలో మొత్తం 8,85,710మందికి కరోనా వైరస్ సోకింది. రాష్ట్రవ్యాప్తంగా 7,139 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. ఎపిలో ఇప్పటివరకు 8.76లక్షల మందికి పైగా కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రలో ప్రస్తుతం 2,199 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఎపిలో కరోనా నిర్ధారణ పరీక్షలు కోటీ 25 లక్షలు దాటాయని వైద్యఅధికారులు వెల్లడించారు.

94 New Covid-19 Cases Reported in Andhra Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News