- Advertisement -
మెదక్: మెదక్లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని వ్యాన్ ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. వ్యాన్ శంషాబాద్ నుంచి గంభీరావుపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు గంభీరావుపేట వాసులుగా గుర్తించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా రోడ్డుపై వాహనాలను పక్కకు తొలగించారు.
3 Members Dead in Lorry collided to Van in Medak
3 Members Dead in Lorry collided to Van in Medak
- Advertisement -