Tuesday, April 30, 2024

టిప్పర్ బైక్ ఢీ: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఝరసంగం: సంగారెడ్డి జిల్లా ఝరసంఘం మండల పరిధిలోని ఏడాకులపల్లి శివారులో టిప్పర్ బైక్ ని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  ఏడాకులపల్లి గ్రామానికి చెందిన గొల్ల లక్షయ్య (50) అనే వ్యక్తి భార్య కూతురుతో సహా ఆసుపత్రి కోసం కోహిర్ వైపు వెళుతుండగా కోహిర్ వైపు నుండి వస్తున్న టిప్పర్ బైక్ ను డీ కొట్టడంతో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందగా భార్య కూతురికి గాయాలయ్యాయి. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నానని ఏస్ ఐ గోపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News