- Advertisement -
హైదరాబాద్: సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్ర, నివేదా థామస్లు ఓ రీమేక్ సినిమాలో నటిస్తున్నారు. ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే సౌత్ కొరియాన్ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. సురేష్ ప్రొడక్షన్, గురు ఫిల్మ్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ప్రారంభమైంది.
- Advertisement -