Tuesday, May 21, 2024

కుంభకోణం కేసులో హైకోర్టును ఆశ్రయించిన కార్వీ ఎండి

- Advertisement -
- Advertisement -

Parthasarathy approaching High court in Karvy scam

హైదరాబాద్: కార్వీ కుంభకోణం కేసులో ఆ కంపెనీ ఎండి పార్థసారధి హైకోర్టును ఆశ్రయించారు. బెంగళూరు పోలీసులు పిటి వారెంట్ సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. బెంగళూరు పోలీసుల విచారణకు హాజరుకాలేనని పార్థసారథి తెలిపారు. అనారోగ్యం వల్ల విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు. బెంగళూరు పోలీసుల పిటి వారెంట్‌ను హైకోర్టు రద్దు చేసింది. ప్రస్తుతం కార్వీ ఎండి పార్థసారథి చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News