Tuesday, April 30, 2024

మిల్లర్ ఔట్ … రాజస్థాన్ 19/3

- Advertisement -
- Advertisement -

Rajastan loss 3 wickets for 19 runs

అబుదాబి: ఐపిఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 155 పరుగులతో లక్ష్యంతో బరిలోకి దిగిని రాజస్థాన్ రాయల్స్ 5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 19 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. లివింగ్ స్టోన్ ఒక పరుగు చేసి అవిష్ ఖాన్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. యశస్వి జైశ్వాల్ ఐదు పరుగులు చేసి నోర్జ్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. డేవిడ్ మిల్లర్ 7 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో సంజూ శామ్సన్ (5), మహిపాల్ లామ్రోర్(3) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News