Saturday, May 11, 2024

పంజాగుట్టలో చిన్నారి అనుమానాస్పద మృతి….

- Advertisement -
- Advertisement -

Suspicious death of child in Panjagutta

హైదరాబాద్: పంజాగుట్టలో చిన్నారి అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేశామని జాయింట్ సిపి శ్రీనివాస్ వెల్లడించారు. చిన్నారి ఎవరనేది విచారణ కొనసాగుతోందని, 100 సిసి కెమెరాలను పరిశీలించామని, ఎక్కడో హత్య చేసి పంజాగుట్టలో పడేసి ఉంటారని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. చిన్నారుల మిస్సింగ్ కేసులపై ఆరా తీస్తున్నామని, పోస్టుమార్టమ్ రిపోర్ట్ వస్తే విషయాలు తెలుస్తాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News