Monday, April 29, 2024
Home Search

అహ్మదాబాద్‌ - search results

If you're not happy with the results, please do another search

ఇండియా-పాక్ మ్యాచ్ కోసం ఆస్పత్రి బెడ్స్: అహ్మదాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్

అహ్మదాబాద్: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పూనకాలు వస్తాయి. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ రెండు జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌ను రెండు దేశాల మధ్య...
ICC-Men's-Cricket-world-cup

అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్, పాక్ పోరు

వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసిసి నవంబర్ 19న ఫైనల్ ఉప్పల్‌లో మూడు మ్యాచ్‌లు ముంబై : భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసి...

బెంగళూరు, అహ్మదాబాద్‌లో అమెరికా కాన్సులేట్లు

హైదరాబాద్: చర్చల సందర్భంగా పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల్లో మరికొన్ని కాన్సులేట్ల ఏర్పాటుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. భారత్‌లో బెంగళూరు, అహ్మదాబాద్‌లలో అమెరికా కొత్త కాన్సులేట్లు...
PM Modi inaugurates IN-SPACe headquarters

అహ్మదాబాద్‌లో ఐఎన్-సేస్ హెడ్‌క్వార్టర్స్

ప్రారంభించిన ప్రధాని మోడీ అహ్మదాబాద్: అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడుతు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఐఎన్-సేస్)కు చెందిన ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం...
Lulu Group shopping mall with Rs 2000 crore in Ahmedabad

అహ్మదాబాద్‌లో రూ.2000 కోట్లతో లులూ గ్రూపు షాపింగ్ మాల్

  దుబాయి: యుఎఇకి చెందిన రిటైల్ దిగ్గజం లులూ గ్రూపు గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఓ భారీ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేయనుంది. శనివారం సంస్థ ఒక ప్రకటనలో ఈ...
Modi Stadium to host India's 1000th ODI

అహ్మదాబాద్‌లో చారిత్రక పోరు

భారత్ 1000వ వన్డేకు మోడీ స్టేడియం వేదిక! అహ్మదాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరు తెచ్చుకున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఓ చారిత్రక మ్యాచ్‌కు వేదికగా నిలువనుంది. ఇక్కడి మొతెరా...
Corona for 40 people at IIM Ahmedabad

ఐఐఎం అహ్మదాబాద్‌లో 40మందికి కరోనా

  అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో కరోనా కలకలం సృష్టించింది. మొత్తం 40మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో ఒకరు ప్రొఫెసర్ కాగా, మిగతావారు విద్యార్థులు. ఐఐటి గాంధీనగర్‌లోనూ 25మంది...
Massive Fire Broke Out in Ahmedabad

అహ్మదాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం..

అహ్మదాబాద్: ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో అహ్మదాబాద్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఒక ఎటిఎం, రెండు...

ఇండిగో విమానానికి సాంకేతిక సమస్య..ఢిల్లీకి తిరిగి వచ్చిన విమానం

అహ్మదాబాద్‌కు వెళ్లవలసిన ఇండిగో విమానం ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా శనివారం మధ్యాహ్నం దేశ రాజధానికి తిరిగి వచ్చిందని ఒక ప్రతినిధి తెలియజేశారు. 6ఇ129 నంబర్ విమానం శనివారం మధ్యాహ్నం సుమారు 2.40...
10 Killed after Car hit Truck in Gujarat

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది

లహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్-వడోదరా ఎక్స్‌ప్రెస్‌వేలో బుధవారం ఒక ట్రెయిలర్ ట్రక్కును కారు ఢీకొన్న దుర్ఘటనలో 10 మంది మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ట్రెయిలర్ ట్రక్కును వెనుకనుంచి కారు వేగంగా ఢీకొనడంతో...
IPL Full Schedule 2024

ఐపిఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల..ఉప్పల్ లో 7మ్యాచ్ లు

ఐపిఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల మే 21న తొలి క్వాలిఫయర్, 22న ఎలిమినేటర్ రెండు మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోనే.. మే 26న చెన్నైలో ఫైనల్ సమరం ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2024కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను...
ODI World Cup final

ఆ ఇద్దరితోనే వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ ఓడిపోయింది: కైఫ్

హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో టీమిండియా ఓడిపోయిందని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ తెలిపాడు. అహ్మదాబాద్‌లోని...

గుజరాత్ వర్శిటీ ఘటన అధికారులతో కేంద్రం సమీక్ష

అహ్మదాబాద్‌లోని గుజరాత్ వర్శిటీలో విదేశీ విద్యార్థులపై దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. వెంటనే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ఉండాలని , దాడికి దిగిన వారిని అదుపులోకి తీసుకోవాలని కేంద్రం గుజరాత్ ప్రభుత్వానికి...
Indian citizenship for 18 Hindu refugees from Pakistan

18 మంది పాక్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లో నివాసం ఉంటున్న పాకిస్థాన్‌కు చెందిన 18 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపునకు హాజరైన గుజరాత్ హోంశాఖ...
Modi Flags off

సికింద్రాబాద్- విశాఖ మధ్య రెండో వందే భారత్ రైలు

రైలును వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ సికింద్రాబాద్ స్టేషన్‌లో పచ్చ జెండా ఊపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది మూడో వందే భారత్ రైలు మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్...

రెండేళ్లలో 1.53 లక్షల ఇళ్లు ధ్వంసం

భారత దేశంలో బలవంతంగా ఇళ్ళను ఖాళీ చేయించడం పెరిగిపోతోంది. న్యాయస్థానాల ఆదేశాలతో 2022, 2023 సంవత్సరాల్లో ప్రభుత్వాధికారులు ఇళ్ళను ఖాళీ చేయించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 7.4...

ముంబై అహ్మదాబాద్ హెచ్‌ఎస్‌ఆర్ కారిడార్‌లో 28 సీస్మోమీటర్లు

ముంబై : ముందస్తు భూకంప హెచ్చరికల కోసం ముంబై అహ్మదాబాద్ ‘బుల్లెట్ ట్రయిన్ ’ కారిడార్‌లో 28 సీస్మోమీటర్లను ఏర్పాటు చేయనున్నట్టు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్ ) సోమవారం వెల్లడించింది....

నెల రోజుల్లో యూపీలో మరో 5 కొత్త విమానాశ్రయాలు :సిందియా

న్యూఢిల్లీ : నెలరోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో మరో ఐదు కొత్త విమానాశ్రయాలు అందుబాటు లోకి వస్తాయని, దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం విమానాశ్రయాల సంఖ్య 19కి చేరుకుంటుందని కేంద్ర పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సిందియా...

అయోధ్య రామాలయానికి అద్భుతమైన కానుకలు

న్యూఢిల్లీ : జనవరి 22న అయోధ్య లోని రామాలయంలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక పురస్కరించుకుని దేశ విదేశాల నుంచి అద్భుతమైన కానుకలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. వీటిలో...
International Kite Festival in Gujarat

గుజరాత్‌లో అంతర్జాతీయ పతంగుల పండగ

అహ్మదాబాద్ : ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండగ సందర్భంగా గుజరాత్‌లో అంతర్జాతీయ పతంగుల పండగ ప్రారంభమైంది. ఏటా జనవరి 7న అహ్మదాబాద్‌లో ఈ పండగను నిర్వహించడం ఆనవాయితీ. గుజరాత్ పర్యాటక...

Latest News

నిప్పుల గుండం