Home Search
అహ్మదాబాద్ - search results
If you're not happy with the results, please do another search
నేడు సౌతాఫ్రికాతో అఫ్గాన్ పోరు
అహ్మదాబాద్: ప్రపంచకప్లో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్లోజరిగే కీలక మ్యాచ్లో అఫ్గానిస్థాన్ టీమ్ బలమైన సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే అఫ్గాన్ ఈ మ్యాచ్లో భారీ విజయాన్ని సాధించాల్సి ఉంది....
19న ఎయిరిండియా విమానాల్లో వెళ్లవద్దు..
ఒట్టావా : ఈ నెల 19వ తేదీన ఎవరూ కూడా ఎయిరిండియా విమానాలలో ప్రయాణించరాదని, ప్రయాణిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఖలీస్థానీ ఉగ్రవాది గుర్పుత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు. పన్నూన్ పేరిట శనివారం...
మోడీ స్వీయ వ్యామోహానికి అంతులేకుండా పోతోంది
న్యూఢిల్లీ: రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టిఎస్)కింద ప్రవేశపెట్టనున్న రైళ్లకు నమో భారత్ పేరు పెట్టడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆయన స్వీయ వ్యామోహానికి అంతే లేకుండా...
అజేయ భారతం
టీమిండియా చేతిలో పాక్ చిత్తు
ప్రపంచకప్లో దాయాదిపై 8వ గెలుపు
హ్యాట్రిక్ విజయంతో అగ్రస్థానంలో రోహిత్ సేన
ప్రపంచకప్లో భాగంగా శనివారం దాయాది పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆతిథ్య భారత్ ఏడు వికెట్ల తేడాతో...
World Cup 2023: 191 పరుగులకే పాకిస్థాన్ ఆలౌట్
అహ్మదాబాద్: ప్రపంచకప్లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో భారత బౌలర్లు ఏకంగా పాకిస్థాన్ను 191 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫాస్ట్ బౌలింగ్లో జస్పిర్ట్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్దిక్...
హై ఓల్టేజ్ పోరుకు సర్వం సిద్ధం.. నేడు భారత్-పాక్ సమరం
అహ్మదాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచకప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య శనివారం పోరు జరుగనుంది. అహ్మదాబాద్లోని...
పాకిస్థాన్ సాధన షురూ..
అహ్మదాబాద్: ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి భారత్తో ఆడే మ్యాచ్ కోసం పాకిస్థాన్ గురువారం సాధన ప్రారంభించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో శనివారం ఇరు జట్ల మధ్య పోరు జరుగనున్న విషయం తెలిసిందే....
World cup: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్
అహ్మదాబాద్: వరల్డ్ కప్లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతుంది....
నేటి నుంచి వన్డే వరల్డ్కప్.. న్యూజిలాండ్తో ఇంగ్లండ్ ఢీ
మెగా సమరానికి సర్వం సిద్ధం
నేటి నుంచి వన్డే వరల్డ్కప్
తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో ఇంగ్లండ్ ఢీ
అహ్మదాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్కప్ రానే...
నేటి నుంచే వరల్డ్ వార్
అహ్మదాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. వన్డే ప్రపంచకప్నకు గురువారం తెరలేవనుంది. అక్టోబర్ ఐదు నుంచి నవంబర్ 19 వరకు భారత్...
చీపురు పట్టిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2న పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం...
చీపురుపట్టిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2న పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం...
3 నెలల్లో 4 విజయాలు.. మోడీభాయ్ తోనే సాధ్యం: అమిత్ షా
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పొగడ్తల వర్షం కురిపించారు. కేవలం 3 నెలల వ్యవధిలో పార్లమెంట్ నూతన భవనం, చంద్రయాన్ 3, జీ20 సదస్సు, మహిళా...
వరల్డ్ కప్ క్రికెట్ లక్ష్యంగా ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపులు
అహ్మదాబాద్: కెనడా, భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత పరిస్థితులుల నెలకొన్న వేళ..ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ వరస హెచ్చరికలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరి కొద్ది రోజుల్లో భారత్ వేదికగా...
ఆర్నెలల్లో దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్ : మంత్రి అశ్వినీ వైష్ణవ్
సనంద్ : వచ్చే ఆరునెలల్లో దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్ అందుబాటు లోకి వస్తుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్ లోని అహ్మదాబాద్సనంద్ మధ్య ఇది నడుస్తుందని చెప్పారు. రాష్ట్రం...
సౌరపవనాల్లోని శక్తిగల రేణువులపై ఆదిత్యఎల్1 అధ్యయనం
కోల్కతా : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ఆదిత్య ఎల్1 సూర్యుని వైపుగా ప్రయాణం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి నుంచి అంతరిక్షంలోగల సౌరపవనాల్లోని అత్యంత శక్తివంతమైన రేణువులను...
నేడు ఖమ్మంలో రైతు గోస.. బిజెపి భరోసా
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నేడు ఖమ్మంలో రైతు గోస.. బిజెపి భరోసా సభను నిర్వహిస్తున్నది. అదివారం జరిగే సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా...
వేడుకలకు 1800 మంది ప్రత్యేక అతిథులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ చరిత్రాత్మక ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. కాగా...
ప్రయోగశాలగా ప్రార్థనా స్థలం!
భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ అని చాలా మందికి తెలిసే వుంటుంది. కాని, ఆ ఆలోచన, ఆ కృషి శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్దని ఏ కొద్ది మందికో తెలిసి వుంటుంది....
ప్రపంచ కప్ షెడ్యూల్లో మార్పులు
ముంబై: భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్లో కొన్ని మార్పులు చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది....