Home Search
కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ - search results
If you're not happy with the results, please do another search
సోషల్ మీడియా, ఓటిటిలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా, ఓటిటిలపై కేంద్రప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఓటిటిల్లో అసభ్య, అశ్లీల, హింసాత్మక, సామాజిక ఉద్రిక్తతలు పెంచే కంటెంట్ లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు....
సినిమా, టివి షూటింగ్ లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: దేశంలో సినిమాలు, టివి సీరియళ్లు, షూటింగ్ లకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ లకు అనుమతినిచ్చింది. షూటింగ్స్ లో ప్రతి ఒక్కరూ, బౌతికదూరం,...
కేరళ ఏనుగు మృతిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్
తిరువంతపురం: కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లా అట్టపాడిలో జరిగిన ఏనుగు మృతి సంఘటనను కేరళ ఏనుగు మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించింది. ఏనుగు మృతి...
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు ఆమోదం
న్యూఢిల్లీ: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి రాజీనామా చేశారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతోనే ఈ నిర్ణయం...
సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రధానమంత్రి పర్యవేక్షణలో సివిల్ సర్వీసెస్...
గర్భస్రావం గడువు 24 వారాలకు పెంపు
న్యూఢిల్లీ : గర్భస్రావం చేయడానికి ప్రస్తుత 20 వారాల పరిమితిని ప్రభుత్వం 24 వారాలకు పొడిగించిందని, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో పేర్కొన్నారు. ప్రగతిశీల సంస్కరణలో...
కశ్మీర్ తుమ్మితే దేశానికి జలుబు!
నరేంద్ర మోడీ ప్రభుత్వం గురించి పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ ‘అబద్ధాలు’ అని ముద్ర వేయడానికి 2021 సమాచార సాంకేతిక నిబంధనలు తెచ్చారు. ప్రజలకు ఇవి ఆగ్రహం తెప్పించడంతో పాటు, న్యాయస్థానాల పరిశీలనకు కూడా...
బిజెపి కీలక నిర్ణయం.. 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జ్ల నియామకం
ఢిల్లీ : తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కీలక మార్పులు చేస్తోంది. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డిని...
డిఐజి సుమతికి జాతీయ పురస్కారం
ఉత్తమ కోవిడ్వారియర్ అవార్డు
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ సమయంలో విశేష సేవలందించిన డిఐజి సుమతి కి ఉత్తమ కోవిడ్ వారియర్ జాతీయ పురస్కారం దక్కింది. ఈక్రమంలో న్యూఢిల్లీలో ఆదివారం నాడు జాతీయ మహిళా కమీషన్...
ఎనిమిదేళ్లలో 750 పులులను కోల్పోయిన దేశం
మరణాల్లో మధ్యప్రదేశ్ ప్రథమస్థానం
న్యూఢిల్లీ : వేట, ఇతర కారణాల వల్ల గత ఎనిమిదేళ్లలో దేశంలో 750 పులులు మృతిచెందాయి. అన్ని రాష్ట్రాల కన్నా మధ్యప్రదేశ్లో ఎక్కువ సంఖ్యలో 173 వరకు పులులు మృతి...