Home Search
కొత్త ఉపాధి అవకాశాలను - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ లో కొత్తగా డ్రోన్ పోర్ట్
హైదరాబాద్ ః ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్...
ఆరు నెలల్లో 18 లక్షల కొత్త ఉద్యోగ దరఖాస్తులు: అప్నా.కో నివేదిక
హైదరాబాద్: ఉపాధి రంగంలో ఆశాజనక మార్పుల నడుమ, దేశంలోని ప్రముఖ జాబ్, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్ అయిన apna.co, ఆరు నెలల వ్యవధిలో హైదరాబాద్లో 1.8 మిలియన్లకు పైగా కొత్త ఉద్యోగ దరఖాస్తుల...
యువతకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు
2కె రన్ను ప్రారంభించిన మంత్రి
సూర్యాపేట: ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో యువతకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి...
అవకాశాలను అందిపుచ్చుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
భద్రాద్రి కొత్తగూడెం : అవకాశాలను అందిపుచ్చుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రం...
ఉద్యోగాలేవి.. ఉపాధి ఏది?
ఏటా 2కోట్ల ఉద్యోగాల హామీ, 16 లక్షల ఖాళీల భర్తీ ఎప్పుడో?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షా32వేల ఉద్యోగాలు వేసింది, మరో లక్ష ఖాళీలను భర్తీ
చేయబోతున్నాం, కేంద్రంలో కొలువుల భర్తీ...
కొత్త స్థానాల్లో విధుల్లోకి టీచర్లు
శుక్రవారం సాయంత్రం కల్లా 21,800 మంది రిపోర్టు
జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టుల కేటాయింపు పూర్తి
కొత్త పోస్టింగ్లలో 13,760మంది ఇతర జిల్లా కేడర్ ఉద్యోగులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 మేరకు రాష్ట్రంలోని అన్ని...
ఆర్థికంగా దేశం మరింత బలోపేతం
బడ్జెట్ పై ప్రధాని మోడీ ప్రశంస
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రగతిదాయక భారత్ పునాదిని బలోపేతం చేసేందుకు భరోసాను ఇవ్వడంతోపాటు కొనసాగింపుపై విశ్వాసాన్ని కలగచేసే...
ఆర్థికంగా భారత్ మరింత బలోపేతం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రగతిదాయక భారత్ పునాదిని బలోపేతం చేసేందుకు భరోసాను ఇవ్వడంతోపాటు కొనసాగింపుపై విశ్వాసాన్ని కలగచేసే విధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ...
ఇప్పుడు తెలంగాణ ఓ నిండుకుండ
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో జూన్ 18వ తేదీన మంచినీళ్ల పండుగను నిర్వహిస్తున్నారు. 18న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాలు, గ్రామాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ సమాజంలోని సకల జనులకు...
ఒడిశా రైలు ఘటన బాధితులకు రిలయన్స్ 10 పాయింట్ల సహాయక చర్యలు
హైదరాబాద్: ఒడిశా రైలు ప్రమాదం బాధితులకు 10 పాయింట్ల సహాయ ప్రణాళికను సోమవారం రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ రైలు ప్రమాదంలో 275 మంది మృతి చెందగా, 1000 మందికి గాయాలయ్యాయి. ఈ...
బిజెపి మేనిఫెస్టో విడుదల
బిజెపి మేనిఫెస్టో విడుదల చేసింది. 14 అంశాలతో బిజెపి మేనిఫెస్టో విడదల చేసింది.
1. విశ్వ బంధు
2. సురక్షిత భారత్
3. సమృద్ధ భారత్
4. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్
5. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు
6. జీవన...
మహారాష్ట్ర ప్రభుత్వంతో పెర్నాడ్ రికార్డ్ ఇండియా ఒప్పందం
వైన్, స్పిరిట్స్ పరిశ్రమలో గ్లోబల్ లీడర్ అయిన Pernod Ricard India, ఈ రోజు మహారాష్ట్రలోని నాగ్పూర్లో మాల్ట్ స్పిరిట్స్ డిస్టిలరీని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం...
హెచ్4 వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్
వాషింగ్టన్ : హెచ్ 4 వీసాదారులకు అమెరికా శుభవార్త ప్రకటించింది. త్వరలోనే వర్క్ ఆథరైజేషన్ బిల్లుకు ‘ సెనేట్ ’ ఆమోదం తెలపనున్నట్టు పేర్కొంది. దీంతో సుమారు లక్ష మంది భారతీయులకు లబ్ధి...
బడ్జెట్పై ఇన్వెస్టర్ల భారీ అంచనాలు
ఆర్థిక మంత్రి నిర్మల కేటాయింపులు ఏ రంగాలకు..
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి : నిపుణుల అంచనా
న్యూఢిల్లీ : నేడు (ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
31ఏళ్లు… 88కేసులు
పోరాట పటిమ, విధేయతకు కాంగ్రెస్ గుర్తింపు
యువనేత, ఎంఎల్సి బల్మూరి వెంకట్తో ‘మన తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ
ఎల్.వెంకటేశం గౌడ్
ఆయన పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. చేసిన పోరాటాలకు గుర్తింపు వచ్చింది. త్యాగాలే పెట్టుబడిగా...
మత్స్యరంగాన్ని బలోపేతం చేయాలి!
గడచిన పది సంవత్సరాల టిఆర్ఎస్/ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనా కాలంలో తెలంగాణ మత్స్యరంగం గతం లో ఎన్నడూ లేని విధంగా పురోభివృద్ధిలో ప్రయాణించడం ప్రారంభించింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ...
ఉద్యాన వనాల అభివృద్ధికి ప్రాధాన్యం ఎన్ఐఆర్డి డైరెక్టర్ జనరల్
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో ఉద్యాన వనాల అభివృద్ధికి, అందుకు అవసరమైన వనరుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది సంస్థ డైరెక్టర్ జనరల్ డా.జి.నరేంద్ర కుమార్ అన్నారు.గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వడం...
నియామకాలపై దృష్టి పెట్టాలి
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఈ మూడు లక్ష్యాలపై ఏర్పాటైంది తెలంగాణ. రాష్ర్టం ఏర్పడి పదేళ్లు కావొస్తున్న తరుణంలో నియామకాల అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు నియామకాల సమస్యనే...
జడ్చర్లలో కారు హుషారు..హస్తం బేజారు!
మహబూబ్ నగర్ బ్యూరో ః జడ్చర్ల నియోజకవర్గంలో కారు పార్టీ హుషారుగా ఉండగా, హస్తం పార్టీ బేజారుగా ఉంటోంది. ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అడ్డదారులకు చెక్ పడుతోంది. ఓట్లర్లను డబ్బులతో...
హైదరాబాద్ లో అమేజాన్ ఎక్స్ పీరియెన్స్ అరేనా
హైదరాబాద్: టెలివిజన్స్ లో తెలంగాణా గణనీయంగా 2x వృద్ధిని చూపించిందని Amazon.in ప్రకటించింది. పండగల సమయంలో 60%కి పైగా 5జీ స్మార్ట్ ఫోన్స్ విక్రయించబడి అమేజాన్ ఇండియా కోసం టీవీ, స్మార్ట్ ఫోన్...