Home Search
భారత్ సర్కారు - search results
If you're not happy with the results, please do another search
అవినీతి మరకల మోడీ సర్కారు: మమత
కోల్కతా : దేశంలో ఇప్పుడు సర్వత్రా బిజెపి భారత్ ఛోడో నినాదం మార్మోగుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ చెప్పారు. మణిపూర్లో అత్యాచారాలకు పాల్పడ్డవారిని కేంద్రం కావాలనే ఉపేక్షిస్తోందని...
యువశక్తితో భవ్యమైన భారత్ నిర్మాణం : కిషన్రెడ్డి
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం దేశ యువశక్తితో భవ్యమైన భారత్ నిర్మించేందుకు కృషి చేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థలో జరిగిన మెగాజాబ్ మేళా...
బిజెపితో భారత్కు సంకట స్థితి.. గల్ఫ్దేశాలలో ఇండియా మాల్ వెలి..
బిజెపితో భారత్కు సంకట స్థితి
మోడీ సర్కారు క్షమాపణ చెప్పితీరాలి
భారత్పై తీవ్రస్థాయిలో ముస్లిం దేశాల డిమాండ్
గల్ఫ్ దేశాలకు తోడుగా పాకిస్థాన్ అఫ్ఘనిస్తాన్
ఇండియా మాల్ వెలి షురూ సరుకు బయటకు...
‘బంగారు భారత్’ నిర్మిస్తా… దీవించండి
దేశాన్ని అమెరికా కంటే గొప్పగా తీర్చిదిద్దుకోవచ్చు. అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ పాలనే ఆ దిశగా సాగడం లేదు. అందుకే సమూల మార్పు కోసం ఢిల్లీ బయల్దేరుతున్నా. మీ అందరి ఆశీస్సులు...
భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న టి20 మ్యాచ్పై మండిపడ్డ అసద్
మన తెలంగాణ/హైదరాబాద్: టి20 వరల్డ్ కప్లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్...
మాది రాజనీతి.. వారిది అవినీతి
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే లాంటిదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. బిఆర్ఎస్ సర్కారు అవినీతి చేసి ప్రజల సొమ్మును లూటీ చేసిందన్నారు....
కాంగ్రెస్ కులగణన రాజకీయం
రాజస్థాన్ ఎన్నికల సభలో నడ్డా
ఛింద్వారా : కాంగ్రెస్ పార్టీ చివరికి దేశంలో కుల జనగణనను కూడా రాజకీయం చేస్తోందని బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా విమర్శించారు. కులగణనకు బిజెపి ఎప్పుడూ అడ్డు...
పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి 12 సీట్లలో విజయం: ఈటెల
రాష్ట్రంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి 12 సీట్లలో విజయం సాధిస్తుందని, ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలు మరోసారి గెలిపిస్తాయని మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం...
ఎన్డిఎ 3.0 రోడ్ మ్యాప్
న్యూఢిల్లీ : మోడీ సర్కారు ఇక ఎన్నికల ప్రత్యక్ష రంగంలోకి దిగేందుకు సంసిద్ధం అయింది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు కేంద్ర మంత్రి మండలి చిట్టచివరి, సుదీర్ఘ కీలక భేటీ ఇక్కడ జరిగింది....
కేంద్ర నిధులను పక్కదారి పట్టించిన గత సర్కార్: ఎంపి ధర్మపురి అరవింద్
బోధన్ ః రాష్ట్రంలోని గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించిందని, అభివృద్ధి చేయలేదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నిజామాబాద్...
ఫార్ములా ఇ-రేస్ రద్దు
హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించారని మున్సిపల్ శాఖకు నిర్వాహకుల నోటీసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్లో జరగాల్సిన ఫార్ములా ఇ రేస్ను నిర్వాహకులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఫార్ములా...
ఫార్ములా ఈ రేస్ రద్దు
హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించారని మున్సిపల్ శాఖకు నోటీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ను నిర్వాహకులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఫార్ములా ఈ రేస్...
కాంగ్రెస్ ఔట్డేటెడ్ పనికిరాని ఫోన్: ప్రధాని
కాంగ్రెస్ ఔట్డేటెడ్ పనికిరాని ఫోన్
దేశ ప్రజలు 2014లోనే మూలకు పడేశారు
సరికొత్త దశను ఎంచుకున్నారు
ఇండియా మొబైల్ సదస్సులో ప్రధాని
దేశం ఇక 6జి లీడర్ అని వెల్లడి
న్యూఢిల్లీ : తాము అధికారంలోకి...
రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ టాప్
ఆదిలాబాద్ జనగర్జన సభలో కేంద్రమంత్రి అమిత్షా
మనతెలంగాణ/హైదరాబాద్/ఆదిలాబాద్ ప్రతినిధి : దేశంలో రైతుల ఆ త్మహత్యల్లో తెలంగాణ నెంబర్ స్థానంలో ఉందని, తెలంగాణలో కుటుం బ పాలన పోవాలంటే బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్...
రానున్నది డబుల్ ఇంజిన్ సర్కార్ : అమిత్ షా
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్లో బిజెపి జనగర్జన సభలో, హైదరాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో...
పెరిగిన అప్పులు, తగ్గిన అభివృద్ధి
వెలిగిపోతున్న పాలన సాగిస్తున్నామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్ సెప్టెంబరు చివరి వారంలో జనానికి రెండు ‘శుభవార్తలు’ చెప్పింది. ఒకటి వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఐదు మాసాల్లో ద్రవ్యలోటు రూ. 6.43 లక్షల...
టికెట్లు అమ్ముకున్న వాళ్లు రాష్ట్రాన్ని అమ్ముకుంటారు: హరీష్ రావు
వరంగల్: జిల్లాకు ఒక మెడికల్ దేశంలో ఎక్కడా లేదని, నర్సంపేటలో మెడికల్ కాలేజీ రావడం ఇక్కడి ప్రజల అదృష్టమని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో...
ఇక మహిళా శకం
కొత్త లోక్సభలో సరికొత్త మహిళా బిల్లు
నారీశక్తి అభియాన్ వందన్గా సభ ముందకు..
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో 33శాతం సీట్లు మహిళలకు రిజర్వు చేస్తూ బిల్లు
ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రామ్ మేఘ్వాల్
రాజ్యాంగ సవరణ...
ప్రజాస్వామ్య దేశాల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు: చిదంబరం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ 20 సదస్సును పురస్కరించుకుని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించకపోవడంపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి....
లోగో, సిఎంపిపై అంగీకారం ..నేడు సీట్ల సర్దుబాట్లు
ముంబై : ముంబైలో గురువారం ప్రతిపక్షాల కూటమి ఇండియా రెండురోజుల భేటీ ఆరంభం అయింది. వచ్చే లోక్సభ ఎన్నికలలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష కూటమిని బలోపేతం చేసే దిశలో ఏర్పాటు అయిన మూడో...