Wednesday, May 8, 2024
Home Search

భారత్ సర్కారు - search results

If you're not happy with the results, please do another search
Minister Harish Rao expressed support for CCI Sadhana Committee

సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన మంత్రి హరీష్ రావు

ఆదిలాబాద్ : సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మేల్యేలు జోగు రామన్న, బాపు రావు, ఎమ్మెల్సీ...
Vaccination of children should be encouraged

బాలల టీకాను ప్రోత్సహించాలి

రెండో విడత కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ‘ఒమిక్రాన్ వేరియంట్’ విజృంభిస్తున్న తరుణం లో చిన్నారుల ఆరోగ్యం ప్రశ్నార్ధకంగా మారింది. పద్దెనిమిదేళ్లలోపు పిల్లలను వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వాములను చేయకపోవడం తల్లిదండ్రులు,...
All states should be treated equally in grain procurement:TRS MPs

ద్వంద్వ నీతి వద్దు

ధాన్య సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకేవిధంగా చూడాలి ఎలాంటి వివక్ష వుండకూడదు పంజాబ్‌లో మొత్తం ధాన్యం సేకరించి, తెలంగాణలో ఎందుకు అలా చేయడం లేదు : పార్లమెంట్‌లో నిలదీసిన కెకె ధాన్యం సేకరించాలని 60రోజులుగా కోరుతున్నా కేంద్రం...
Modi Most Successful PM Of India Says Amit Shah

పరిపాలనా దక్షతలో మోడీని మించిన వారేలేరు

జాతీయ భద్రత దేశ గౌరవాలకు ప్రాధాన్యత సరైన పాలసీలతో సమగ్ర ప్రగతి కాంగ్రెస్ హయాంలో మంత్రులంతా పిఎంలే మన్మోహన్ కేవలం అనామక నేత రూ 12లక్షల కోట్ల స్కామ్‌ల అప్రతిష్ట వ్యవస్థను మలుపు తిప్పిన...
China is our most important partner says Taliban

చైనానే మా నేస్తం

తేల్చిచెప్పిన తాలిబన్లు , పెట్టుబడులకు స్వాగతం డ్రాగన్‌తో తగరపు నిక్షేపాల వెలికితీత, ఒన్ బెల్ట్ రాదారి ఏర్పాటుకు సానుకూలం పెషావర్ : చైనానే తమ ప్రధాన భాగస్వామ్యపక్ష దేశం అని తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. దేశంలో...
Shackles to digital media with new IT rules

గోప్యతపై పిడుగు కొత్త ఐటి చట్టం

  డిజిటల్ సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే విషయం (కంటెంట్)పై పక్కా అజమాయిషీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రగాఢ ఆకాంక్ష ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ భద్రతకు, సమగ్రతకు భంగం కలిగించే కొన్ని కంటెంట్ల నివారణకే కొత్త...
Amit Shah fails to curb violence on Assam-Mizoram border:Rahul

బ్లూటిక్‌లు కాదు టీకాలపై నజర్ పెట్టండి: రాహుల్ చురకలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బ్లూటిక్‌ల కోసం పాకులాడకుండా దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో స్వయంసమృద్ధికి పాటుపడాలని రాహుల్ గాంధీ చురకలు పెట్టారు. ప్రస్తుత కష్టకాలంలో ప్రజలు వ్యాక్సిన్ల గురించి ఎవరికివారే స్వయం సమృద్ధి...
Extended gap between 2 doses of Covishield reasonable approach: Fauci

కొవిషీల్డ్ గడువు పెంపుదల సబబే

భారత్ సర్కారుకు ఫౌచీ కితాబు వనరులు వాడుకుంటే అందరికీ టీకా ఇతరుల సాయంతోనే దేశానికి మేలు వాషింగ్టన్ : భారతదేశంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్‌ల మధ్య వ్యవధిని పొడిగించడం సరైన నిర్ణయమే అని అమెరికా వైద్య...
Devastation created by Modi in India

చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం

  పదిహేనేళ్ళ క్రితం బొమ్మరిల్లు అనే తెలుగు సినిమా రిలీజ్ అయింది. అందులో సిద్ధార్థ హీరో. తన కొడుకును ఎలా పెంచాలో, తన కొడుకు తన అదుపాజ్ఞల్లో ఎలా మెలగాలో నియంత్రించే తండ్రి పాత్రలో...
Kerala Govt announces complete lockdown

కేరళలో సంపూర్ణ లాక్‌డౌన్

తిరువంతపురం: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ మే 8 నుంచి 16వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ...
Role of rulers in spread of the Corona

కరోనా వ్యాప్తిలో పాలకుల పాత్ర

  ‘కరోనాను ఓడించిన ప్రపంచ ఆదర్శ దార్శనికుడు మోడీ’ అని ఫిబ్రవరిలో భక్తులు కీర్తించారు. సమస్యను పరిష్కరించుకోడమే కాదు (టీకా ఇచ్చి) ప్రపంచానికే సాయపడ్డామని 28.01.2021 న విశ్వ విత్త వేదికలో చాటుకున్నారు మోడీ....
TPCC announced 5 senior spokespersons and 8 spokespersons

కరోనా కట్టడిలో మోడీ వైఫల్యం

కాంగ్రెస్ పార్టీ ఘాటు విమర్శ న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ నియంత్రణలో ప్రధాని నరేంద్ర మోడీ ఘోరంగా విఫలం చెందారని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శించింది. నిర్లక్ష్యం, అంతకు మించిన ఉదాసీనతతో దేశంలో ఇప్పుడు కరోనా...
petrol and diesel prices hiked again

పెట్రో ధరాఘాతం ఎవరి పాపం?

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సాధారణ, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణంపై పెను ప్రభావం చూపుతున్నాయి. అంతే లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో నిత్యావసర వస్తువుల...

దేశం యావత్తు రైతాంగం వెనుక నిలిచింది

కేంద్రం బెట్టుచేయడం మానుకోవాలి లేనిపక్షంలో రైతులే పాతాళానికి తొక్కేస్తారు హెచ్చరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు బంద్ దేశంలో సరికొత్త అధ్యయానం సృషించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
India has banned 59 Chinese mobile applications

సొంత యాప్‌లతో అదరగొట్టాలి!

డ్రాగన్‌పై భారత్ సర్కారు డిజిటల్ స్ట్రైక్ ప్రారంభించింది. చైనాకు చెందిన అతి ముఖ్యమైన 59 మొబైల్ యాప్స్‌ను నిషేధించింది. ఈ జాబితాలో టిక్‌టాక్, షేర్-ఇట్, వీచాట్, వీ-మీట్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్,...
covid-19 vaccine developed by oxford university

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను నమ్మొచ్చు

భారతీయ వైద్య ప్రముఖుల స్పందన న్యూఢిల్లీ : ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పరీక్షా ఫలితాల పట్ల భారతీయ వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ఆటకట్టులో ఎటువంటి ఆవిష్కరణను అయినా స్వాగతించాల్సి...

Latest News