Home Search
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ నేత గెహ్లోట్కు కోవిడ్, స్వైన్ఫ్లూ..
జైపూర్ : రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోట్కు ఏకకాలంలో కోవిడ్ 19, స్వైన్ఫ్లూ సోకింది. వైద్య పరీక్షల తరువాత శనివారం ఈ అస్వస్థత నిర్థారణ అయింది. శ్వాసకోశ...
గెహ్లోట్పై మళ్లీ యుద్ధం ప్రకటించిన పైలట్
జైపూర్: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు చేరువవుతున్న వేళ అధికార కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ అటు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, ఇటు పార్టీ అధినేతలకు సవాలు విసురుతూ గురువారం అజ్మీర్ నుంచి...
మోడీ రాజకీయ వేధింపులకు పరాకాష్ట: గెహ్లోట్
న్యూఢిల్లీ: సోనియా, రాహుల్లపై ఇడి విచారణలు ప్రధాని మోడీ, బిజెపి నేతలు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ప్రతీక పరాకాష్ట అని రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లోట్ విమర్శించారు. మోడీ దురహంకార ధోరణికి...
మూడు రాష్ట్రాలు కమలనాథుల చేతికే
న్యూఢిల్లీ: గత నెల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అందరి అంచనాలను మించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ హిందీ హార్ట్ల్యాండ్పై తన పట్టును...
రాజస్థాన్ లో ‘కమల’ వికాసం
అధికారాన్ని కోల్పోనున్న కాంగ్రెస్
చత్తీస్గఢ్లో కాంగ్రెస్దే మళ్లీ పవర్
మధ్యప్రదేశ్లో బిజెపి, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ
మిజోరంలో హంగ్
ఎగ్జిట్పోల్స్ జోస్యం
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్పోల్స్ అంచనాలు గురువారం...
రాజస్థాన్లో కమలం, చత్తీస్గఢ్లో హస్తం
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్పోల్స్ అంచనాలు గురువారం సాయంత్రం వెలువడ్డాయి. ఇందులో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్లలో జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బిజెపిల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. 2024...
రాజస్థాన్లో 68 శాతం పోలింగ్..
జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలో శనివారం 68 శాతంపైగా పోలింగ్ జరిగింది. మొత్తం 200 స్థానాలకు గాను 199 సీట్లలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు . ఉదయం ఏడు...
నేడే రాజస్థాన్లో పోలింగ్..
జైపూర్: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమయింది. రాష్ట్రంలో గురువారం సాయంత్రంతో ప్రచారం ముగియగా శనివారం పోలింగ్ జగనుంది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలుండగా, కరన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్...
వాళ్లు ఒకరినొకరు రనౌట్ చేసుకునే బ్యాట్స్మెన్: కాంగ్రెస్పై మోడీ సెటైర్లు
జైపూర్: ఇప్పుడు అంతా వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం క్రికెట్తో ముడిపెడుతూ రాజస్థాన్ కాంగ్రెస్ నేతలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్ తమను...
ఆ అమ్మ ఆశీస్సులుంటే విజయం తథ్యం!
బనస్వారా: ఎన్నికల సమయంలో రాజస్థాన్లోని బనస్వారా జిల్లాలోని ఓ ఆలయం అమ్మవారి ఆశీస్సులను కోరుతూ వచ్చే రాజకీయ నాయకులతో సందడిగా ఉంటుంది. శక్తి, లేదా సామ్రాజ్యాన్ని కోరుకునే వారికి కృపను ప్రసాదించే ఈ...
రాజస్థాన్లో ‘ రాజే’కీయం..
జైపూర్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్లో ఇప్పుడు వెలువడ్డ ఓ ఫోటో రాజకీయ వేడిని రగిల్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్తో కలిసి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నాయకురాలు...
రాజస్థాన్లో దుశ్శాసన భర్త
జైపూర్ : రాజస్థాన్లో 21 ఏండ్ల గిరిజన మహిళను భర్త నగ్నంగా గ్రామంలో ఊరేగించాడు. ప్రతాప్గఢ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనను సెల్ఫోన్ ద్వారా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ దారుణంపై...
విపక్ష పాలిత రాష్ట్రాలో కోకొల్లలుగా
మహిళలపై అమానుష దాడులు
అవి వారికి కనిపించలేదా అని బిజెపి ఎదురు దాడి
న్యూఢిల్లీ: రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోను మహిళలపై అమానుష దాడులకు సంబంధించి అనేక సంఘటనలు వెలుగు...
రాహుల్ను ప్రధాని అభ్యర్థిగా అంగీకరిస్తే మేలు…
ముంబై : ఎన్నికల తరువాత ప్రధాని ఎవరు? అనే విషయాన్ని పక్కకుపెట్టి ప్రతిపక్ష ఐక్యత కోసం పాటుపడితే బిజెపి ఓటమి ఖాయం అవుతుందని ఉద్ధవ్ థాకరే శివసేన అభిప్రాయపడింది. ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్ష...
రాహుల్పై ‘అనర్హత వేటు’!
న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో రెండేళ్ల శిక్ష పడిన కాంగ్రెస్ఎంపి రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. లోక్సభనుంచి డిస్క్వాలిఫై చేస్తున్నట్లు లోక్సభ సెక్రటేరియట్ శుక్రవారం ప్రకటించింది. సూరత్ కోర్టు తీర్పు వెలువడిన రోజు...
ఢిల్లీ-జైపూర్ ఇక మూడున్నర గంటలే..
దౌసా : మౌలిక వసతులు, కీలక వ్యవస్థల పటిష్టత దిశలో పెట్టుబడులతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని, ఇది వ్యాపారాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రధాని మోడీ ఆదివారం రాజస్థాన్లోని...
అధ్యక్ష బరిలో లేను.. గీసిన గిరి దాటను
అధ్యక్ష బరిలో లేను.. గీసిన గిరి దాటను
సోనియాజీ నిర్ణయాన్నిబట్టే సిఎం పదవి
స్పష్టం చేసిన అశోక్ గెహ్లోట్
పార్టీ నాయకురాలితో భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి తాను పోటీ చేయబోనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్...
కాంగ్రెస్ అధ్యక్ష రేసులో శశిథరూర్!
మలయాళం పత్రిక ‘ మాతృభూమి’లో వ్యాసంతో ఊపందుకున్న ఊహాగానాలు
స్వేచ్ఛగా, పారదర్శకంగా అధ్యక్ష ఎన్నికలు జరగాలని ఆ ఆర్టికల్లో ఎంపి డిమాండ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వచ్చే అక్టోబర్ 17న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సిద్ధమవుతుండడంతో...
కేంద్రం- రాష్ట్రాల వ్యాటు ఘాటు
పెట్రోడీజిల్ రేట్లపై ప్రకంపనలు
తగ్గించిన మహారాష్ట్ర , రాజస్థాన్, కేరళ
సమయం కావాలన్న కర్నాటక
కుదరదన్న తమిళనాడు
బకాయిలు చెల్లిస్తే వీలు : బెంగాల్
న్యూఢిల్లీ/ ముంబై : పెట్రోలు డీజిల్లపై వ్యాట్ను ఇప్పుడు...
దేశంలో మళ్లీ కరోనా సునామీ
ఒక్క రోజే 90 వేలకు పైగా పాజిటివ్లు
తొమ్మిది రోజులోల్లనే 10 రెట్లు పెరిగిన కేసులు
2,630కి చేరిన ఒమిక్రాన్ బాధితులు
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో కేసులు 10...